భారత్ మార్కెట్లోకి మరో చైనా స్మార్ట్ ఫోన్
భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి మరో కొత్త ఫోన్ రాబోతోంది. చైనాకు చెందిన మిజు మొబైల్ కంపెనీ ఎం1 నోట్ పేరుతో స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్ లోకి తీసుకువచ్చింది. ఈనెల 20 నుంచి కస్టమర్లకు అందుబాటులో ఉన్న ఈ ఫోన్ ధర ఎంతన్నది కంపెనీ ప్రకటించలేదు. ఈ కామర్స్ సైట్ అమెజాన్ ఇండియా లో బుధవారం నుంచి ఈ ఫోన్ల అమ్మకాలు సాగనున్నాయి.
ఎం1 నోట్ ఫీచర్స్ :
• డ్యుయల్ సిమ్
• డ్యుయల్ సిమ్
• 5.5 అంగుళాల గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ డిస్ ప్లే
• 1.7GHz ఆక్టాకోర్ ప్రాసెసర్
• ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ బేస్డ్ ఫ్లైమి ఓఎస్
• 2జీబీ ర్యామ్, 16-32 జీబీ ఇన్ బుల్ట్ స్టోరేజ్
• 13 మెగా పిక్సల్ రియర్ ఎల్ ఈడీ రియర్, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా
• 3140mAh బ్యాటరీ
• వైఫై, బ్లూటూత్, జీపీఎస్ , మైక్రో యూఎస్ బీ
• 145 గ్రాముల బరువు
• వైట్, బ్లూ, ఎల్లో, పింక్, గ్రీన్ కలర్స్ లో లభ్యం
ఐఫోన్ 5సీ తరహాలో ఈ ఫోన్ ను డిజైన్ చేయడం విశేషం.
please share it..
No comments:
Post a Comment